Friday, March 29, 2024

కరోనా రాకాసి కాటేస్తోంది….

- Advertisement -
- Advertisement -

Covid-19 Cases Rise in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. కోవిడ్-19 బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్ లో బెడ్స్ దొరకడంలేదు. దీంతో పేషెంట్స్ ఆస్పత్రి బయటే పడిగాపులు కాస్తూ, ఆసుపత్రి పరిసరాల్లోనే చావుబతుకుల మధ్య బాధితులు పోరాడుతున్నారు. పాట్నాలో ఐదు రోజులైనా బెడ్స్ దొరకడం లేదని బాధితులు చెబుతున్నారు. ఢిల్లీలో ఒక్కో బెడ్ పై ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్ కు చికిత్స అందిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Covid-19 Cases Rise in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News