Friday, March 29, 2024

మిలాద్ ఉన్ నబీపై సమీక్ష నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

- Advertisement -
- Advertisement -

CP Stephen Ravindra review on Milad un Nabi

హైదరాబాద్: మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. మిలాద్ ఉన్ నబీపై గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ర్యాలీలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముస్లిం పెద్దలు, పీస్ కమిటీలతో సమావేశం నిర్వహించాలని అన్నారు. ర్యాలీలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సున్నీత ప్రాంతాల్లో బలగాలను మోహరించాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డిసిపిలు, ఎడిసిపిలు, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News