Thursday, April 25, 2024

ములుగులో జవాన్ల మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి, కానిస్టేబుల్ పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

ములుగు: జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో సీఆర్పీఎఫ్ ఎ/39 బెటాలియన్ కు చెందిన జవాన్లు ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టిఫెన్ లు మెస్ వద్ద గొడవ పడి ఒకరికొకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై ఉమేష్ చంద్ర ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. కానిస్టేబుల్ స్టిఫెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం సామాజి ఆసుపత్రికీ తరలించారు. స్టీఫెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

CRPF 39 Battalion SI Shot dead in Mulugu District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News