Thursday, March 28, 2024

రోడ్డు ప్రమాదంలో జవాన్‌ మృతి

- Advertisement -
- Advertisement -

CRPF Jawan died in Road Accident in Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం టేకుపల్లి మండలం రోళ్లపాడు క్రాస్‌ రోడ్డు వద్ద కారు కల్వర్టును ఢీకొని కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జవాన్‌ మాలోతు జగదీశ్‌బాబు(30) సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చిన జగదీశ్‌బాబు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

CRPF Jawan died in Road Accident in Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News