Thursday, April 25, 2024

డిసెంబర్ 16, జనవరి 13 మధ్యలో కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష: సిబిఎస్‌ఇ

- Advertisement -
- Advertisement -

CTET between December 16 and January 13: CBSE

 

న్యూఢిల్లీ: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సిటిఇటి)ని ఈ ఏడాది డిసెంబర్ 16, వచ్చే ఏడాది జనవరి 13 మధ్యలో నిర్వహించనున్నట్టు సిబిఎస్‌ఇ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్‌లో దేశంలోని 20 భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నది. సిటిఇటి వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు సెప్టెంబర్ 20న అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అదేరోజు నుంచి అక్టోబర్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించవచ్చునని తెలిపింది. అక్టోబర్ 20 సాయంత్రం 330లోగా ఫీజు చెల్లించాలని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News