Thursday, April 18, 2024

21వ ప్యాకేజీ… 2 లక్షల ఎకరాలకు సాగు నీరు: కవిత

- Advertisement -
- Advertisement -

Cultivated water for 2 lakh acres with 21th package

నిజామాబాద్: రైతుల సంక్షేమం కోసం రూ. 16 వేల కోట్ల అదనపు వ్యయంతో 21వ ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎంఎల్‌సి కవిత తెలిపారు. మెట్‌రాజ్‌పల్లిలో 21వ ప్యాకేజీ పనులను ఎంఎల్‌సి కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 21వ ప్యాకేజీ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కవిత, ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News