Friday, March 29, 2024

అయ్యర్ ఔట్…. ఢిల్లీ 104/4

- Advertisement -
- Advertisement -

DC loss four wickets for 104 runs

 

అబుదాబి: ఐపిఎల్‌ 14వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డిసి 15 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 104 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రేయస్ అయ్యర్ 43 పరుగులు చేసి నాల్గో వికెట్ రూపంలో ఔటయ్యాడు. శిఖర్ ధావన్ ఎనిమిది పరుగులు చేసి కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. పృద్వీ షా 10 పరుగులు చేసి చేతన్ సకారియా బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రిషబ్ పంత్ 24 పరుగులు చేసి ముస్తాఫిజర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. రెండో వికెట్ పై అయ్యర్-పత్ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో లలిత్ యాదవ్(02), హెట్ మెయిర్(15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News