Thursday, April 25, 2024

ఢిల్లీ లక్ష్యం 172

- Advertisement -
- Advertisement -

DC vs RCB:Delhi target 172 runs

 

అహ్మదాబాద్: ఐపిఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 05 కీలక వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ(12), దేవదత్‌ పడిక్కల్‌(17)లు మంచి భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాట్స్ మెన్ మాక్స్‌వెల్‌(25) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఏబీ డివిలియర్స్‌(75 నాటౌట్‌: 42 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News