Friday, March 29, 2024

విద్యాసంస్థల బంద్‌తో పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -

Degree and PG semester exams postponed in Telangana

హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, పిజి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన రీషెడ్యూల్ ప్రకటిస్తామని పాపిరెడ్డి చెప్పారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలను సర్కార్ తాత్కాలికంగా మూసివేసింది. విద్యాసంస్థల బంద్ తో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు పాపిరెడ్డి. కాగా, బుధవారం నుంచి రాష్ట్రంలో అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి.

Degree and PG semester exams po

stponed in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News