Friday, March 29, 2024

ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్ దే.. వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌

- Advertisement -
- Advertisement -

Kejriwal

 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)దే విజయమని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. శనివారం సాయంత్ర 6 గంటలకు వరకు జరిగిన ఎన్నికల్లో  ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడించాయి. అన్ని జాతీయ సర్వేలు కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఫలితాలను వెల్లడించాయి.

ఎగ్జిట్‌పోల్స్‌ వివరాలు: 

టైమ్స్‌ నౌ: ఆప్‌(44), బిజెపి(26), కాంగ్రెస్‌(0), ఇతరులు(0)

ఇండియా టీవీ: ఆప్‌(44), బిజెపి(26), కాంగ్రెస్‌(0)

న్యూస్‌ ఎక్స్‌: ఆప్‌(53-57), బిజెపి(11-17), కాంగ్రెస్‌(0-2)

రిపబ్లిక్‌ టీవీ: ఆప్‌(48-61), బిజెపి(9-21), కాంగ్రెస్‌(0-1)

ఎన్‌డీటీవీ: ఆప్‌(49), బిజెపి(20), కాంగ్రెస్‌(1)

ఇండియా టుడే: ఆప్‌(59-68), బిజెపి(2-11), కాంగ్రెస్‌(0)

ఇండియా న్యూస్‌: ఆప్‌(55), బిజెపి(14), కాంగ్రెస్‌(1) ఇతరులు(0)

సుదర్శన్‌ న్యూస్‌: ఆప్‌(40-45), బిజెపి(24-28), ఇతరులు(2-3)

జన్‌ కీ బాత్‌: ఆప్‌(48-61), బిజెపి(9-21), కాంగ్రెస్‌(0-1), ఇతరులు(0)

న్యూస్‌ 18: ఆప్‌(44), బిజెపి(26), కాంగ్రెస్‌(0)

 

Delhi Assembly Elections 2020 Exit Polls Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News