న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)దే విజయమని అన్ని ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. శనివారం సాయంత్ర 6 గంటలకు వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. అన్ని జాతీయ సర్వేలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఫలితాలను వెల్లడించాయి.
ఎగ్జిట్పోల్స్ వివరాలు:
టైమ్స్ నౌ: ఆప్(44), బిజెపి(26), కాంగ్రెస్(0), ఇతరులు(0)
ఇండియా టీవీ: ఆప్(44), బిజెపి(26), కాంగ్రెస్(0)
న్యూస్ ఎక్స్: ఆప్(53-57), బిజెపి(11-17), కాంగ్రెస్(0-2)
రిపబ్లిక్ టీవీ: ఆప్(48-61), బిజెపి(9-21), కాంగ్రెస్(0-1)
ఎన్డీటీవీ: ఆప్(49), బిజెపి(20), కాంగ్రెస్(1)
ఇండియా టుడే: ఆప్(59-68), బిజెపి(2-11), కాంగ్రెస్(0)
ఇండియా న్యూస్: ఆప్(55), బిజెపి(14), కాంగ్రెస్(1) ఇతరులు(0)
సుదర్శన్ న్యూస్: ఆప్(40-45), బిజెపి(24-28), ఇతరులు(2-3)
జన్ కీ బాత్: ఆప్(48-61), బిజెపి(9-21), కాంగ్రెస్(0-1), ఇతరులు(0)
న్యూస్ 18: ఆప్(44), బిజెపి(26), కాంగ్రెస్(0)
Delhi Assembly Elections 2020 Exit Polls Released