Tuesday, April 23, 2024

ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

- Advertisement -
- Advertisement -

Delhi reports 158 new cases 10 deaths

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 77,542 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 158 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 10 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 343 మంది బాధితులు కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 0.2 శాతంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

Delhi reports 158 new cases 10 deaths

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News