Friday, March 29, 2024

ఢిల్లీలో కొత్తగా 212 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Delhi reports 212 new Covid-19 cases

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల వ్యవధిలో 77,891 మందికి పరీక్షలు నిర్వహించగా, 212 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 516 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా మరో 25 మరణాలు సంభవించాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 14,31,710కి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 14,04,085 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 2,749 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో 24,876 మందిని కరోనా కబలించింది. పాజిటివిటీ రేటు 0.27 శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

Delhi reports 212 new Covid-19 cases

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News