Thursday, March 28, 2024

ఢిల్లీలో మరో 238 మందికి కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

Delhi reports 238 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసులు బారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో 77,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 238 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 504 కోలుకున్నారు. అదే సమయంలో 24 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,30,671కి పెరిగాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,01,977 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24,772 మందిని కరోనా కబలించింది. ఢిల్లీలో ప్రస్తుతం 3,922 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News