Thursday, April 25, 2024

దిశ ఘటనపై సినిమా.. శంషాబాద్ ఎసిపిని కలిసిన వర్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తెరకెక్కించనున్నట్లు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్ జిఐ పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఎసిపి ఆశోక్ కూమార్ ని కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘంటనపై కొద్దిసేపు ఎసిపితో వర్మ చర్చించారు.  అనంతరం ఆర్జీవి మీడియాతో మాట్లాడారు. దిశ ఘటనపై సినిమా చెేసేందుకు తల్లిదండ్రుల అనుమతి పొందారా అనే ప్రశ్నకు… దిశ ఘటనపై మూవీ చెేసేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని ఆర్జీవి చెప్పాడు. ఎసిపిని కలిసిన తరువాత ఎవరెవరిని కలుస్తాననేది చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.

Director RGV Met Shamshabad ACP on Disha Remake

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News