Wednesday, April 24, 2024

సాయన్న చేతుల మీదుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

Corona positive for Minister Malla Reddy

 

హైదరాబాద్: 1995లో సాయన్న చేతులమీదుగానే ఇక్కడివారికి ఇండ్ల పట్టాలిచ్చామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. 264 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. మళ్లీ సాయన్న చేతుల మీదుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం సంతోషంగా ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంఎల్ఎ సాయన్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News