Saturday, April 20, 2024

జర్నలిస్టుల కోసం డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao Speech at Ellanthakunta

సిద్దిపేట: జర్నలిస్టులకు రికార్డు స్థాయిలో అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. హుస్నాబాద్ మండలం కిసాన్‌నగర్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. జర్నలిస్టుల కోసం డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేశామని మంత్రి వివరించారు. గౌరపల్లి ప్రాజెక్టు దగ్గర మిగిలిన పది శాతం పనులు పూర్తిచేసేందుకు కలెక్టర్ ఖాతాలో రూ.58 కోట్లు నిధులు జమా చేశామన్నారు. కరోనా సమయంలో జర్నలిస్టుల సంక్షేమానికి రూ.42 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, సొంత స్థలం ఉన్నోళ్లకు ఇళ్లు కట్టుకునేందుకు త్వరలో ఆర్థిక సాయం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News