- Advertisement -
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. దుబ్బాకలో మరో రెండు రౌండ్ల ఓట్లు లెక్కింపు జరగనుంది. 21వ రౌండ్ ముగిసేసరికి బిజెపికి 620 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 22 రౌండ్ లో బిజెపికి ఆధిక్యంలో కొనసాగుతోంది. 22వ రౌండ్ లో బిజెపి 438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 22 రౌండల్ల తర్వాత టిఆర్ఎస్ కి 60,061, బిజెపికి 61,119, కాంగ్రెస్ కి 21,239 ఓట్లు వచ్చాయి. బిజెపి 1,058 ఓట్లు ఆధిక్యంలో ఉంది.
dubbaka by election results 2020 live
- Advertisement -