Friday, April 26, 2024

మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం….

- Advertisement -
- Advertisement -

Earthquake hits Andaman and Nicobar Islands

హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. చున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్‌లలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News