Thursday, March 28, 2024

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.0 తీవ్రత

- Advertisement -
- Advertisement -

Earthquake of 4.0 magnitude hits Andaman and Nicobar

దిగ్లీపూర్: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం తెల్లవారుజామున 4.56 గంటల సమయంలో అండమాన్‌ దీవుల్లోని దిగ్లీపూర్‌లో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ ప్రకటించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.0గా నమోదయిందని తెలిపింది. దిగ్లీపూర్‌కు దక్షిణ-ఆగ్నేయ దిశగా 90 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు పేర్కొంది.

Earthquake of 4.0 magnitude hits Andaman and Nicobar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News