Wednesday, April 24, 2024

తెలంగాణలో గ్రానైట్ కంపెనీలకు ఇడి షాక్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరిపించాలని సిబిఐకి ఇడి లేఖ రాసింది. ఇడి శ్వేతా ఏజన్సీ, ఎఎస్ యూవై షిప్పింగ్, జెఎం బాక్సీ, మైథిలీ ఆధిత్యట్రాన్స్పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పిఎస్ ఆర్ ఏజన్సీస్, కెవిఎ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్, గాయత్రి మైన్స్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఇడి లేఖ రాసింది. దొంగ లెక్కలతో , తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టిన కంపెనల పై సిబిఐ విచారణ జరిపించాలని ఇడి లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి 800 కోట్లకు పైగా పన్ను చెల్లించలేదన్న అభియోగాల పై విచారణ జరిపించాలని ఇడి కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News