Friday, April 26, 2024

ఎనిమిదేళ్ల బాలిక ప్రాణం తీసిన చిరుత

- Advertisement -
- Advertisement -

Eight-year-old girl killed in Leopard attack in Amreli district

 

అమ్రేలి (గుజరాత్): గుజరాత్ లోని గిర్ తూర్పు అటవీ డివిజన్ అమ్రేలి జిల్లాలో ఆదివారం చిరుతపులి దాడికి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన నేసడి గ్రామంలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరిగింది. మృతురాలు పాయల్ దేవిక తమ పొలం లోని ఇంటి ఆవరణలో తలిదండ్రులతో కలసి నిద్రిస్తుండగా చిరుతపులి దాడి చేసింది. బాలిక మెడ పట్టుకుని 80 మీటర్ల దూరం ఈడ్చుకుపోయి శరీరాన్ని చీల్చి వేసిందని ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ దుష్యంత్ వసవాడ చెప్పారు.
ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News