Saturday, April 20, 2024

ఎన్నికల కమిషనర్ కరీంనగర్ కు రాక

- Advertisement -
- Advertisement -

స్వాగతం పలికిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

Election commissioner reached to Karimnagar

కరీంనగర్: తెలంగాణ ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి ఆదివారం కరీంనగర్ కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణలు పోలీస్ అతిథిగృహంలో ఎన్నికల కమిషనర్ ను కలసి పూల మొక్కలు అందించే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జిల్లా తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News