Friday, April 19, 2024

ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…. 106/5

- Advertisement -
- Advertisement -

England loss four wickets for 106 runs

కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇండియా ఇప్పటి వరకు 85 పరుగుల ఆధిక్యంలో ఉంది. డావిడ్ మలాన్ 31 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఐదో వికెట్ మైదానం వీడాడు. క్రేగ్ ఓవర్టన్ ఒక పరుగు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో బయిర్ స్ట్రో(16) , ఓలీ పోప్(27) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా రెండు వికెట్లు తీశాడు.

 ఇండియా తొలి ఇన్నింగ్స్: 191

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News