Friday, March 29, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -


పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివర వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సమం చేసింది. మూడో వన్డేలో ఎవరు విజయం సాధిస్తే ఆ జట్టుకే సిరీస్ సొంతమవువతోంది. కుల్దీప్ యాదవ్‌కు బదులుగా నటరాజన్ జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ జట్టులో టామ్ కుర్రాన్ బదులుగా మార్క్ వుడ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News