Wednesday, April 24, 2024

ఇంగ్లాండ్ 183/7

- Advertisement -
- Advertisement -

England scored 183 runs for 7 wickets

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 69 ఓవర్ల ఏడు వికెట్లు కోల్పోయి 183 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అక్షర పటేల్, సిరాజ్ ఇంగ్లాండ్ ను ప్రారంభంలో దెబ్బతీశారు.  బెన్ స్టోక్స్ ఒక్కడే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మిగతా బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు బెన్ స్టోక్స్ (55), ఓలీ పోప్ (29), జానీ బైయిర్ స్టో (28), క్రాలే (09), జోయ్ రూట్ (05), సిబ్లే (02), బెన్ ఫోక్స్ (01) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో డానియల్ లారెన్స్ (41), డొమినిక్ బెస్ (03) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో అక్షర పటేల్, రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News