Thursday, April 25, 2024

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 61/3

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 19 ఓవర్ల మూడు వికెట్లు కోల్పోయి 61 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అక్షర పటేల్ స్పిన్ మాయజాలంలో ఓపెనర్లు ఔటయ్యారు. ఇంగ్లాండ్ జట్లు 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జోయ్ రూట్ ఐదు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ ఎల్ బిడబ్ల్యు రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో జానీ బైయిస్ట్రో(22), బెన్ స్ట్రోక్స్(17) బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో భారత జట్టు 2-1 తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News