Friday, April 26, 2024

అందుకే భూమి అప్పగింతలో ఆలస్యం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli comments on Endowment land over wagon factory

 

వరంగల్: ఎండోమెంట్ భూమి కావడం వల్ల అప్పగింతలో ఆలస్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీకి భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించింది.  రైల్వే అధికారులకు భూముల పత్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామన్నారు. వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని, మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఫ్యాక్టరీ తీసుకోస్తామన్నారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150.05 ఎకరాల భూముని తెలంగాణ ప్రభుత్వం సేకరించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News