- Advertisement -
హైదరాబాద్: సూర్యాపేట నియోజకవర్గంలో ముస్లింలకు బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి జగదీశ్ రెడ్డి పంపిణీ చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సొంత డబ్బులతో ఐదు వేల కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో పేదలకు సిఎం కెసిఆర్ అదుకున్నారని ప్రశంసించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో అందరూ భౌతిక దూరం పాటించాలన్నారు.
- Advertisement -