Saturday, April 20, 2024

ప్రముఖ రచయిత రామారావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు (97) కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజుల నుంచి అస్వస్థతకు గురవుతున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. ఆయన జన్మస్థలం లావేరు మండలం మురుపాక గ్రామం. ఆయన తన రచనలతో కారా మాస్టారుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. తన రచనలకు కేంద్ర రాష్ట్ర అవార్డులు వరించాయి. వివిధ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందాడు. శ్రీకాకుళం నగరంలో కథానిలయాన్ని కూడా స్థాపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News