Friday, March 29, 2024

విద్యుత్ ఘాతంతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

Farmer dead with current shock in jagtial

 

మన తెలంగాణ / మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… పుర్రె లింగం అనే రైతు గురువారం ఉదయం 9గంటలకు మామిడి తోటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.  మార్గం మధ్యలో ఒక పాత పోల్ పై నుండి 33కెవి విద్యుత్ ప్రవాహం గల వైర్ తెగి కాళ్లపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు పుర్రె శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News