Thursday, March 28, 2024

ఈటెలపై 9 మంది రైతులు ఫిర్యాదు….

- Advertisement -
- Advertisement -

Etela Rajender

మెదక్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌పై మాసాయిపేట తహసీల్దార్‌కు అచ్చంపేట రైతులు ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూమిని ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ పేరిట కబ్జా చేశారని తొమ్మిది మంది రైతులు ఫిర్యాదు చేశారు. భూమిని సర్వే చేసి తమకు హద్దులు చూపించాలని తహసీల్దార్‌ను రైతులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News