Friday, March 29, 2024

కొండచిలువ హతం

- Advertisement -
- Advertisement -

Farmers killed python

మన తెలంగాణ/వేంసూరు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని ఎర్రసానివారి బంజర వద్ద నాగార్జున్ సాగర్ కాలువ సమీపంలో రహదారిపై కొండచిలువను పశువుల కాపర్లు కర్రలతో హతమార్చటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి రోజు నాగార్జునసాగర్ కాల్వ ఒడ్డున చెట్ల పొదలలో ఉంటూ కనిపించిన కోతులు, మేకలను వెంటాడి ఆహారంగా తింటూ పశువుల కాపర్ల కంటపడటంతో వెంటనే కర్రలతో వెంబడించి చివరకు కొండచిలువను హతమార్చారు. పశువుల కాపర్లను పలువురు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News