Thursday, April 25, 2024

నిర్మల్ లో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్ తో తండ్రికొడుకుల మృతి..

- Advertisement -
- Advertisement -

Shock

నిర్మల్: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈఘటన జిల్లాలోని తానూర్ మండలం బోసి గ్రామంలో జరిగింది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పంట నాశనం చేస్తున్న అడవి పందుల కోసం పొలంలో పరిచిన విద్యుత్‌ తీగలు తగిలి తండ్రి రాములు(50), కొడుకు మురళి(25) ఇద్దరూ మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు.

Father and Son died with Electric Shock in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News