Friday, April 19, 2024

కీసరలో దారుణం

- Advertisement -
- Advertisement -

father poured kerosene on his son and set him on fire

కీసర: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కీసర పరిధి అహ్మద్ గూడలో శనివారం దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల కుమారుడితో సహా తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుమారుడి ఒంటిపై కిరోసిన్ పోసి తండ్రి నిప్పంటించాడు. తర్వాత తనపై కిరోసిన్ పోసుకుని ప్రవీణ్(39) నిప్పంటించుకున్నాడు. స్థానికులు ఇద్దరిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

father poured kerosene on his son and set him on fire

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News