Wednesday, April 24, 2024

పుణె వన్డేలో హార్దిక్‌ పాండ్య అర్ధశతకం

- Advertisement -
- Advertisement -

Fifty for Hardik Pandya off 36 balls

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 256 పరుగుల వద్ద పంత్(78) ఔట్ అయ్యాడు. భారత్ ఆటమ్ బాంబ్ రిషబ్ పంత్ అద్భుత ఫామ్ కొనసాగించాడు. తన స్టయిల్ లో షాట్లు కొట్టాడు. ఇంగ్లాండ్ పై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి వన్డేలో పంత్ 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు హార్ధిక్ పాండ్య కూడా ధాటిగా ఆడుతూ అర్థశతకం పూర్తి చేశాడు. ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ప్రస్తుతం పాండ్య (58), క్రునాల్ పాండ్యా(01) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 266/5గా నిలిచింది.

Fifty for Hardik Pandya off 36 balls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News