Thursday, March 28, 2024

ఉధంపుర్-దుర్గ్ ఎక్స్​ప్రెస్​లో మంటలు

- Advertisement -
- Advertisement -

Fire Accident in Udhampur-Durg Express

మధ్యప్రదేశ్: రెండు బోగీల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగిన సంఘటన ఉధంపుర్-దుర్గ్ ఎక్స్ ప్రెస్ లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను ఖాళీ చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. హేతంపుర్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన కాసేపటికే మంటలు చెలరేగినట్టు సమాచారం. మంటలు వ్యాపించిన బోగీలను రైల్వే అధికారులు వేరు చేశారు. ప్రమాదం దృష్ట్యా రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News