Tuesday, April 16, 2024

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నగరంలోని హర్ష్ విహార్ ప్రాంతంలోని ఓ పేపర్ గోడౌన్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Fire breaks out at Paper godown in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News