- Advertisement -
వాషింగ్టన్ : ప్రపంచంలో ఎముక మూలుగు మార్పిడి ద్వారా హెచ్ఐవి నుంచి కోలుకున్న మొదటి వ్యక్తి తిమోతీ రే బ్రౌన్ క్యాన్సర్తో కాలిఫోర్నియాలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. క్యాన్సర్తో ఆయన గత ఐదు నెలలుగా బాధపడుతున్నారని ఆయన సహచరుడు టిమ్ హోఫ్గెన్ ఫేస్బుక్ ద్వారా చెప్పారు. 1966 లో జన్మించిన బ్రౌన్ 2007 లో హెచ్ఐవి నుంచి విముక్తి పొందిన బెర్లిన్పేషెంట్గా గుర్తింపు పొందారు.
- Advertisement -