Wednesday, April 24, 2024

తిరుమలలో అగ్నిప్రమాదం… ఆరు దుకాణాలు దగ్ధం…

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి అస్థాన మండపం సమీపంలో మంటలు చెలరేగడంతో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనేపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News