Thursday, April 25, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

Flood Water flow Continues to Srisailam Project

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు, జలాశయం 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు.  ఈ ప్రాజెక్టుకు 2,18,386 క్యూసెక్కుల నీరు వస్తుంగా.. 1,94,854 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 885 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 884.50 టీఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Flood Water flow Continues to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News