- Advertisement -
సిద్దిపేట: సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా నియంత్రణ ఉంటుందని హరీష్ రావు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గజ్వేల్లో పర్యటించారు. లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరికైనా జలుబు, దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగుల సంఖ్య 132కు చేరింది. భారత దేశంలో కరోనా వైరస్ 2015 మందికి సోకగా 60 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారు.
Flu, Cough Patient meet with Doctor says Harish rao
- Advertisement -