Saturday, April 20, 2024

ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్‌లు వేసిన టాటాసన్స్, స్పైస్ జెట్

- Advertisement -
- Advertisement -

For purchase of Air India Bid Tata Sons- SpiceJet

న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ కొనుగోలుకు టాటాసన్స్, స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ బిడ్లు వేసినట్లు సమాచారం. “ఎయిర్ ఇండియాలో పెట్టుబడి ఉపసంహరణకు ఫైనన్షియల్ బిడ్లను ట్రాన్సాక్షన్ అడ్వయిజర్ స్వీకరించారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది” అని పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇదివరలో ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాల అమ్మకానికి కేంద్రం ప్రయత్నించింది. కాగా ఇప్పుడు ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాలను కేంద్రం అమ్మేయబోతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News