Friday, April 19, 2024

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌కు ఎక్కిన మాజీ ఇన్స్‌స్పెక్టర్

- Advertisement -
- Advertisement -

Former Inspector in the India Book of Records

హైదరాబాద్: ఉద్యోగ విరమణ చేసి సిఆర్‌పిఎఫ్ ఇన్స్‌స్పెక్టర్ 24గంటల్లో 79.6 కిలో మీటర్లు నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కాడు. నగరంలోని తార్నాకలో ఉంటున్న మాజీ ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను బుధవారం కలిశారు. ఈ రికార్డు సృష్టించిన వారిలో రవి కుమార్ మూడో వాడు, దక్షిణ భారత దేశం నుంచి మొదటి వారు. సాయుధ బలగాల నుంచి మొదటి వాడిగా రికార్డు సృష్టించారు. రవికుమార్‌ను సిపి అంజనీకుమార్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News