Thursday, April 25, 2024

సోషల్ మీడియాలో కవిత సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

Former MP kavitha latest record on social media

హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్ లో కవిత మిలియన్ ఫాలోవర్లను చేరుకున్నారు. సామాజిక, రాజకీయ, వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకునే వారు. 2010 సంవత్సరంలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన ఆమె ప్రజాకేత్రంలో చురుగ్గా ఉంటూనే, ట్విట్టర్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. అయితే లాక్ డౌన్ కాలంలో ఆమె ట్విట్టర్ ను మానవత్వానికి వేదికగా మలుచుకున్నారు. ఈ సందర్భంగా కవిత ఫాలోవర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Former MP kavitha latest record on social media

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News