Thursday, March 28, 2024

కామారెడ్డిలో బోల్తాపడిన కారు: నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Four injured in car roll over in Nizamabad

బిక్కనూరు: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ శివారులో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు బోల్తా పడడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే వాహనదారులు 108లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News