Tuesday, April 23, 2024

వరంగల్ లో రోడ్డు ప్రమాదం: నలుగురు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

Four labour dead in Road accident in Warangal

ఆత్మకూరు: వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నీరుకుళ్లా గ్రామ సమీపంలో ఆటోను తుఫాన్ ఢీకొట్టడంతో నలుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మాడిశెట్టి సాంబక్క, పాలకుర్తి సరోజన, ఎండి మైబీగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News