Saturday, April 20, 2024

రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Four Members Commit Suicide At Kurnool District

అమరావతి: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం కౌలురులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.  మృతులను నంద్యాల రోజాకుంటకు చెందిన గపూర్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.దంపతులు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు.

Four Members Commit Suicide At Kurnool District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News