Saturday, April 20, 2024

సింగరేణిలో అగ్ని ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గని-1లోని ఫేజ్-2లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఒప్పంద కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒబి బ్లాస్టింగ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. రెస్య్కూ టీమ్ అక్కడికి చేరుకొని మూడు మృతదేహాలను బయటకు తీశారు. శవాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ప్రవీణ్, రాకేష్, అంజయ్యగా గుర్తించారు. మరొక మృతదేహం బయటకు తీసేందకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News