Wednesday, April 24, 2024

కోరుట్ల వాగులో చిక్కుకున్న నలుగురు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: వరదలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కాపాడిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో యకీన్పూర్-సంగెం వాగులో జరిగింది. స్థానికులు సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని కాపాడారు.  కోరుట్ల ఆర్డీఓ వినోద్కుమార్, తహశీల్దార్ సత్యనారాయణ, డీఎస్పీ గౌస్బాబా, సిఐ రాజశేఖర్రాజు, ఎస్ఐ సతీష్ కుమార్, ఫైర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తదితర సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News