Wednesday, April 24, 2024

నడిరోడ్డుపై తుపాకీతో బెదిరించి….

- Advertisement -
- Advertisement -

 

తిలక్‌నగర్: ఢిల్లీలోని తిలక్ నగర్‌లో సోమవారం రాత్రి ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తి తన కారులో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇంతలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అనంతరం వెళ్తున్నప్పుడు కారు వెనక భాగంలో ఉన్న డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాగును తీసుకెళ్లారు. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

 

Four men caught on camera robbing a man in Delhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News